యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు బ్రాంచి నుండి 5 యూనిట్స్, వై.పాలెం బ్రాంచి నుండి 5 యూనిట్స్ మొత్తం 10 యూనిట్స్ మంజూరు చేయగా వాటిని .మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది అమ్మానిగూడిపడు లో వైదన.మరియమ్మ, జవ్వాజి.పార్వతి, చెన్నారాయునిపల్లి లో కౌత.సుబ్బలక్షమ్మ, గంగుపల్లి లో పువ్వాడ.సుబ్బలక్షమ్మ, వాదంపల్లి లో పోలిశెట్టి.తిరుమలమ్మ, గురిజేపల్లి లో వి.ప్రభావతి, వై.పాలెం లో షేక్.జైబున్, షేక్.సలీమ, గొంగటి.మహాలక్షమ్మ, యం.మరియమ్మ లకు ఒక్కో యూనిట్ 105000 లతో మొత్తం 10 యూనిట్స్ మంజూరు చేయడం జరిగింది దీనిలో 35% సబ్సిడీ, 10% లబ్ధిదారుని వాటా, 65%బ్యాంక్ రుణం గా మంజూరు చేయడం జరిగింది లబ్ధిదారులతో .మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ యూనిట్స్ పెట్టు కొని ప్రగతి పదం లో నడవాలని తెలియ జేసినారు అలాగే స్త్రీనిది నుండి ఈ సంవత్సరం వై.పాలెం మండలం లో 7 కోట్ల రూపాయలు రుణం ఇచ్చి 100% రికవరీ చేసిన సిబ్బంది ని మంత్రి శాలువా లతో అభినందించారు ఈకార్యక్రమంలో యం.పి.పి. డి.కిరణ్ గౌడ్, జడ్పీటీసీ సి.హెచ్.విజయభాస్కర్, ఎక్స్ ఏ.యం.సి.ఛైర్మెన్ ఒంగోలు.మూర్తిరెడ్డి, కన్వీనర్ కె.సి.హెచ్.ఓబులరెడ్డి ఏరియా కోర్దినేటర్ కుందురు.లక్ష్మిరెడ్డి, ఎపిజిబి మేనేజర్లు చంద్ర శేఖర్, నాగరాజు, స్త్రీనిది మేనేజర్ యం.నరేంద్ర, ఎపియం మూల.వెంకిరెడ్డి, లబ్ది దారులు, విఓఏ లు పాల్గొన్నారు
Home
Andhrapradesh
స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి
Related Posts
Spread the love సాక్షిత : సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం, దామర మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామం నాయకులు…
Spread the love నెల్లూరుటౌన్ వేడాయపాలెం లోని గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చి నందు నెల్లూరు జిల్లా ఇంచార్జి రెవరెండ్ ఎస్. చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ రిపార్మెడ్ చర్చ్ ఆఫ్ ఇండియా వైజాగ్ వారు 2023-2024 సంవత్సరానికి సంబంధించిన దైవ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
Spread the love స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం…
Spread the love 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ సాక్షిత : మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి…
Spread the love హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు…
Spread the love మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”* “ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి…
Spread the love ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. తన కూతుళ్లను కలిసేందుకు మే 17న తన సతీమణి భారతితో కలిసి లండన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ వేశారు.…
Spread the love హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే…
Spread the love వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం కొత్త చెరుకొమ్మువారిపాలెం , పాత చెరుకొమ్మువారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు…
Spread the love భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్…