SAKSHITHA NEWS

బాల్యమితుల సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ఇల్లందకుంట దేవస్థానం జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి ఏర్పాటు కోసం ఈరోజు బాల్య మిత్రుల సేవాసమితి (1983- 84)) బ్యాచ్ జమ్మికుంట ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది ఎండల తీవ్రత దృష్ట జాతరకు వచ్చే భక్తులకు దాహర్థి తీర్చడం కోసం గత సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసాము . అదే స్ఫూర్తితో ,అదే సేవాభావంతో ఈ సంవత్సరం కూడా చలివేంద్రము ఏర్పాటు చేసినట్లు బాల్యమిత్రుల సేవా సమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం తెలిపారు .గత సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించినందుకు S .I వీరికి కృతజ్ఞత తెలుపుతూ ఈ సంవత్సరం కూడా చలివేంద్రం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో స్థానిక ఎస్సై తోట తిరుపతి, మరియు బాల్య మిత్రుల సేవాసమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం ప్రతినిధులుM. సంపత్ రావు ,B.సాంబయ్య K.రాజేందర్ ,G.సురేందర్ , Ch.సమ్మయ్య ,A.సంపత్ కుమార్, V.ప్రకాష్ , ,J. శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది మోహన్, రాజయ్య, రవి, పాల్గొన్నారు.దేవాలయ అర్చకులు నవీన్ శర్మ గారు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.


SAKSHITHA NEWS