చిత్తూరు ప్రభుత్వ ఐటిఐ సమీపంలో హత్య.

Spread the love

ఘటనా స్థలంలో చిత్తూరు పట్టణ డిఎస్పి శ్రీనివాసమూర్తి, చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ నరసింహారాజు. భార్య హేమలతను నరికి చంపిన భర్త ఢిల్లీ బాబు.

మృతురాలు RK మోడల్ స్కూల్ లో టీచర్.

ఢిల్లీ బాబు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

ఇతను పరారీ. ఎస్ఆర్ పురం మండలం జిఎంఆర్ పురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఢిల్లీ బాబు పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు సమాచారం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page