చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు,…

అవినాశ్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

అవినాశ్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసిన సిజెఐ ధ‌ర్మాస‌నం అవినాశ్ రెడ్డి అరెస్ట్ కి సిబిఐ కి లైన్ క్లియ‌ర్‌ సునీత పిటీష‌న్ పై సుదీర్ఘ‌మైన తీర్పును ఇచ్చిన సిజెఐ ధ‌ర్మాస‌నం సునీత కు…

ఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమైఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి* దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు *స్వాగతం పలికి ప్రత్యేక…

వైఎస్ఆర్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోంది….. మంత్రి రోజా

సాక్షిత : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగరి నగరి మున్సిపాలిటీ పద్మావతి నగర్ సచివాలయం పరిధిలోని 26వ,…

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు

100 మందికి పైగా టిడిపి నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. Ysrcp కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం,పల్లంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 100 మందికి పైగా టిడిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్…

చిత్తూరు ప్రభుత్వ ఐటిఐ సమీపంలో హత్య.

ఘటనా స్థలంలో చిత్తూరు పట్టణ డిఎస్పి శ్రీనివాసమూర్తి, చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ నరసింహారాజు. భార్య హేమలతను నరికి చంపిన భర్త ఢిల్లీ బాబు. మృతురాలు RK మోడల్ స్కూల్ లో టీచర్. ఢిల్లీ బాబు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.…

నిఘా నీడలో నగరి: చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపిఎస్

నిఘా నీడలో నగరి: చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపిఎస్….జిల్లాల విభజనల అనంతరం ప్రధానమైన నగరాల్లో క్రైమ్ రేట్లను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తులను ముమ్మరం చేసిందని, అందులో భాగంగా ప్రధానమైన నగరాల్లో సీసీటీవీ కెమెరా ల ద్వారా…

You cannot copy content of this page