ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది

Spread the love

మిత్రులారా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది.అదాని మోదీ ల స్నేహం గురించి రాహుల్ గాంధీ అడిగితే సమాధానం లేకుండా రాహుల్ గాంధీ పై కేసులు పెట్టి లోక్ సభ సభ్యత్వంను రద్దుచేస్తున్నామని ప్రకటించారు ఈ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు గా మారింది.రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి మంగళం పాడాలి అని పిలుపిచ్చారు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అంబటి పుష్పరాజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page