SAKSHITHA NEWS

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారంలో దొషులను కఠినంగా శిక్షించాలని,మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గవర్నర్ ని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి


SAKSHITHA NEWS