టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారంలో దొషులను కఠినంగా శిక్షించాలని,మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గవర్నర్ ని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్
Related Posts
కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య
SAKSHITHA NEWS కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య,నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో భేటీ అయ్యారు.తాజా రాజకీయ…
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…