SAKSHITHA NEWS

1024 male candidates appeared on the twelfth day

పన్నెండవ రోజు హజరైన 1024 మంది పురుష అభ్యర్థులు

తుది పరిక్షలకు అర్హత సాధించిన 537 మంది అభ్యర్థులు..

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ :

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1024 మంది హజరైయ్యారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఇందులో 537 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు. బుధవారం నాడు మొత్తం 1235 మంది అభ్యర్థులు హజరు కావాల్సివుండగా 1024 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని తెలిపారు.


SAKSHITHA NEWS