కారుకే మా ఓటు

Spread the love
Car is our vote

సాక్షిత : కారుకే మా ఓటు
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో వృద్ధుల ఏకగ్రీవ తీర్మానం

మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వృద్ధులంతా ఏకమయ్యారు. కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించుకుంటామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page