తెలంగాణ జాతీయసమైక్యత 3 రోజుల వజ్రోత్సవాలా సందర్బంగా MLA క్యాంపు ఆఫీస్ లో జాతీయజెండా ఎగురా వేయడం జరిగింది

Spread the love

On the occasion of 3 days Vajrotsavala of Telangana national unity, national flag was hoisted in MLA camp office.

తెలంగాణ జాతీయసమైక్యత 3 రోజుల వజ్రోత్సవాలా సందర్బంగా MLA క్యాంపు ఆఫీస్ లో జాతీయజెండా ఎగురా వేయడం జరిగింది.


సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ తెలంగాణ జాతీయ సమైక్యత విజ్రోత్సవాలను పురస్కరించుకొని MLA క్యాంపు ఆఫీస్ లో తాండూర్ MLA పైలెట్ రోహిత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురా వేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అపార్టీ నాయకులు జెండా ఎగురా వేశారు.

మున్సిపల్ వైస్ చైర్మ ధీ పనర్సిములు , అంగనవాడి సెంటర్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడు తూ, తెలంగాణ జాతీయ సమైక్యత కు, ముస్లిం, హిందూ, సిక్కు, క్రిస్టియన్, జైన, బౌద్ధ మొదలగు ఎన్ని మతాలు ఉన్న భిన్నత్వం లో ఎక్కత్వం లౌకిక ప్రజాస్వామ్యం మన దేశం.

కనుకమనకు స్వాతంత్ర్యం సిద్దంచి 75 సంవత్సరాల పూర్తి కావస్తున్న సమయం లో ఈ జాతీయ సమైక్య త వజ్రోత్సవాలు జరుపుకోవాడం ఎంతో సంతోషం అవుతుందని చెప్పారు, ముక్యంగా మన తెలంగాణ కోస్రం గాని, దేశం స్వాతంత్ర్యం కోసం గాని ఎంతో మంది ప్రాణాలు అర్పించీ నారని,వారి త్యాగల ఫలితమే ఇంత ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న మని, అమరులను స్మరించు కుంటూ భవిషత్తు భాట నడువాలన్నారు.తాండూర్ వాడ వాడల జాతీయ జెండాలు ఎగురవేశారు.

Related Posts

You cannot copy content of this page