ప్రజలంతా కలసికట్టుగా” సిద్ధం సభను విజయవంతం

Spread the love

ప్రజలంతా కలసికట్టుగా” సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు.
మార్చి 3వ తేదీన
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లా తరుపున జరిగే సిద్ధం సభ ఉద్దేశించి “
తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు,

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు గుంటూరు తూర్పు అసెంబ్లీ పరిశీలికులు మిట్టపల్లి రమేష్ బాబు, హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ.

టీడీపీ , జనసేన, ఇతర పార్టీల నాయకులు సిద్ధం సభకు వస్తున్న జనసంద్రన్ని చూసి ఓటమి ఖాయమని కూటమి ఎత్తరని ఎద్దేవా చేశారు.

నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో అంజుమాన్ గుంటూరు జిల్లా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ కర్నూమా, నరసరావుపేట అసెంబ్లీ పరిశీలికులు గులాం రసూల్” మరియు పార్టీ ముఖ్య నాయకులు వాకా శ్రీనివాస్ రెడ్డి, తోట ఆంజనేయులు, మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి,మహిళా నాయకులు కోలా భవాని, మానోరంజని” వైస్సార్సీపీ నియోజకవర్గ కార్పోరేటర్లు,వివిధ శాఖల చైర్మన్స్, డైరెక్టర్లు, క్లస్టర్ ఇంఛార్జీలు, వార్డు ప్రెసిడెంట్స్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page