ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు

Spread the love

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు ” తెలుగుదేశం టిక్కెట్టు ఆశించి నిరాశ నిస్పృహతలతో ఉన్న వేదవ్యాసు కి ఒక సంజీవని లాగా మాజీ పార్లమెంట్ సభ్యులు బాడిగ రామకృష్ణ సారధ్యంలో శ్రీసీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా చర్చలు జరిగి నా జీవితంలో ఇవే ఆఖరి ఎలక్షన్లో పోటీ చేయడం అనే నినాదంతో! చావో రేవో తేల్చు కోవడానికి! వేదవ్యాస్ పడన నియోజకవర్గం లో ఏ పార్టీ అయినా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది! ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా నిండుగా ఉన్నాయి

Related Posts

You cannot copy content of this page