ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు.గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించివైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించిన భట్టి
Related Posts
ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు
SAKSHITHA NEWS ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు సీఐ మల్లికార్జునరావు పరవాడ సాక్షిత:- పరవాడ సిఐ మల్లికార్జున రావు డ్రైవర్లకు అవగాహన కల్పిం చారు.మండల కేంద్రంలోని పరవాడ సబ్ స్టేషన్, మండల పరిషత్ కూడలి, సింహాద్రి కూడలి.రాంకీ ఎస్ ఈ…
శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
SAKSHITHA NEWS శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు సాక్షిత శంకరపల్లి : స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్…