దీపాదాస్ మున్షీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి జూప‌ల్లి

దీపాదాస్ మున్షీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి జూప‌ల్లి

SAKSHITHA NEWS

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని రాష్ట్ర అబ్కారీ, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైద‌రాబాద్ లోని ఓ హోట‌ల్ లో మున్షీని క‌లిసి పుష్ప‌గుచ్చం అంద‌జేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు.

మంత్రి జూప‌ల్లి వెంట కాంగ్రెస్ బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, త‌దిత‌రులు ఉన్నారు.


SAKSHITHA NEWS
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field