ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ..
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి ఉదయం వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆహ్వానం మేరకు మున్షీ వారి నివాసానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన దీపాదాస్…
రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యాక్షులు ఓబీసీతండు శ్రీనివాస్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి రాగలకార్పొరేషన్ లలో తనకు అవకాశంకల్పించాలని కోరినారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మున్షీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో…