ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయనికి వచ్చిన ఖర్గే కు స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, బోసురాజు, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, ఫాయూమ్ తదితరులు..
ఉదయం 12 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి అలంపూర్ వెళ్లనున్న ఖర్గే అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న ఖర్గే..
అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ ప్రచార సభలో ప్రసంగించనున్న ఖర్గే..
రేపు రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఖర్గే..
హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే..
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…