మంజీరా వాటర్ ట్యాంక్ దగ్గర గల సాయిబాబా ఆలయ నూతన కమిటీ సభ్యులు,

Spread the love

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి తో, 30వ డివిజన్ నిజాంపేట్ మంజీరా వాటర్ ట్యాంక్ దగ్గర గల సాయిబాబా ఆలయ నూతన కమిటీ సభ్యులు, ఆలయ వ్యవస్థాపకుడు, షిరిడి సాయి సేవ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏనుగుల సురేందర్ రెడ్డి,మరియు సభ్యులు. ఈ సందర్భంగా మేయర్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నూతన ట్రస్ట్ సభ్యులు అనురాధ, ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, ఏనుగుల చంద్రశేఖర్ రెడ్డి, మహిపాల్, గంగారెడ్డి, పరశురాములు, ఆలయ అర్చకులు ,భక్తులు, సీనియర్ నాయకులు జగన్ యాదవ్ ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page