అంత్యక్రియల కోసం 26 వేల రూపాయలు అందజేత

Spread the love

అంత్యక్రియల కోసం 26 వేల రూపాయలు అందజేత

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఖాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన వినుకొండ పిచ్చయ్య అనారోగ్యంతో శనివారం అకాల మృతి చెందాడు. పిచ్చయ్య కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో పిచ్చయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం విలేజ్ ఫోర్స్ దృష్టికి రావడంతో దాతల సహకారంతో 26వేల రూపాయలు వారి కుటుంబానికి అందించారు.ఆదివారం వినుకొండ చిట్టిబాబు బేస్తవారిపేట ఖాజీపురం ఎస్సీ పాలెం కు వెళ్లి వారి కుటుంబానికి 26 వేల రూపాయలు అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న దాతలకు విలేజ్ ఫోర్స్ కు పిచ్చయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page