20,65,000/- GPAI చెక్కును అందజేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.

Spread the love

20,65,000/- SP Vakul Jindal of Bapatla district who handed over the GPAI cheque.

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ షేక్ అహ్మద్ బాషా సతీమణి షేక్ షరీఫ్ ఉన్నిష కి రూ.20,65,000/- GPAI చెక్కును అందజేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.

జిల్లాలోని పోలీసు కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ.

మేదరమెట్ల పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న HC 1553, షేక్ అహ్మద్ బాషా విధులు ముగించుకొని వెళుతుండగా మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినారు వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుడకు హెడ్ కానిస్టేబుల్ సతీమణి షేక్ షరీఫ్ ఉన్నిష కి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రూ.20,65,000/- GPAI చెక్కును జిల్లా ఎస్పీ స్వయంగా అందజేసినారు.

Related Posts

You cannot copy content of this page