రెండు కిలోల 380 గ్రాముల గంజాయి స్వాధీనం 11 మంది అరెస్ట్

Spread the love

రెండు కిలోల 380 గ్రాముల గంజాయి స్వాధీనం 11 మంది అరెస్ట్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం వివిధ ప్రాంతాలకు చెందిన 11 మందిని శుక్రవారం అదుపులోకి తీసుకొని రెండు కిలోల 380 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుఆళ్లగడ్డ డి.ఎస్.పి బి వెంకట రామయ్య మీడియాకు తెలిపారు శుక్రవారం .

ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి పై నిఘా ఉంచామన్నారు.

గంజాయి అమ్మకం తదితర వాటిల్లో ప్రమేయం ఉన్నా పదిమందిని త్వరలో అరెస్టు చేస్తామని మొత్తం 24 మంది పై ఆళ్లగడ్డ రూరల్ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి వెంకటరామయ్య తెలిపారు.

ఆళ్లగడ్డ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్సైలు నరసింహులు తెలిపారు సత్యనారాయణ రమణయ్య ఏఎస్ఐ సురేశ్ రెడ్డి కానిస్టేబుళ్లు వేణుగోపాల్ శ్రీనివాసులు కుమార్ భాస్కర్ మధు హోంగార్డు చంద్రబాబు వీరిద్దరిని ఎస్పి రఘువీర్ రెడ్డి అభినందించారని ఆయన తెలిపారు

Related Posts

You cannot copy content of this page