వివిధ కారణాలతో మృతి చెందిన 51 కుటుంబాలను పరామర్శించి 10,000/-

Spread the love

10,000/- after visiting 51 families who died recently due to various causes.

వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన 51 కుటుంబాలను పరామర్శించి 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించిన ఎమ్మెల్యే కందాళ…


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు లింగంపల్లి మంగయ్య,బోబ్బాల నరేష్ గుదిమళ్ళ చెరుకుపల్లి యలగొండ, సాలె ఆనంతమ్మ, జాటోత్ కృష్ణ, పోల్లా కోటేశ్వరరావు, బొల్లినేని పుల్లయ్య, కళ్యాణపు వెంకటేశ్వర్లు వెంకటగిరి మాగంటి నారాయణ, వట్టే వీరభద్రమ్మ, ముళగిరి గురవయ్య, మల్లేశ్వరి, కట్టకూరిభాగ్యమ్మ, మేనాల గోపయ్య జంగాల కాలని గంజాయి ఉప్పలమ్మ ఇందిరమ్మ కాలని-1 సోంపెల్లి రాము, షేక్ ఖాసింబి, రాఘవరపు సత్యం ఇందిరమ్మ కాలని-2 అనుముల సరోజనమ్మ, బోడ వెంకటేశ్వర్లు కైకొండాయిగూడెం మేకల వెంకటేష్,

మోడేపల్లి వెంకటనర్సమ్మ, దడిగల మమత, గద్దల వెంకమ్మ, గనపిల్లి లక్ష్మీ, మంచాల వీరయ్య, జలాది నర్సయ్య, గడ్డం రామక్రిష్ణ, ఏలూరి వీరమ్మ దానవాయిగూడెం పల్లపు మహేష్, నాగాటి గోపి, తీగళ్ళ జంగయ్య, వసుకుల లక్ష్మీ, మునగంటి విశ్వనాధం, యలగందుల శ్రీనివాస చారి, యెనికె శ్రీనివాసరావు, సంజపు రాజమ్మ, హాలవత్ నాగేశ్వరరావు, బొప్పి లాలయ్య రామన్నపేట దుద్దిపాల కృష్ణ, బండి భాస్కరరావు

,గునుగుండ్ల, వెంకట సాయి, ఒంటిపోల్లు కోటయ్య, షేక్ షోతరా బీ, రజియా, హుస్సేన్ సాహేబ్ ముత్తగూడెం లో పురేల్లి సాయి కుమార్, బాలగాని కృష్ణయ్య, అంగిరేకుల కౌసల్య అరేకొడు అరేంపుల లచ్చమ్మ, జంగం మాధార్ కుటుంబాలను పరామర్శించి, ఓదార్చి, మనో ధైర్యాన్ని కల్పించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ఈ 51 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page