SAKSHITHA NEWS

అమరావతి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి, కుటుంబ సభ్యులు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు.


SAKSHITHA NEWS