యువకులు ఉద్యోగాన్వేషణ కాకుండా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి

Spread the love

యువకులు ఉద్యోగాన్వేషణ కాకుండా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …


సాక్షిత : 132-జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలో నల్ల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరాధ్య మిల్క్ పార్లర్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు ఉద్యోగ అన్వేషణకై కాకుండా స్వయం ఉపాధి వైపుగా అడుగులు వేసి అభివృద్ధి చెందాలన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శనిగల ధనరాజ్ యాదవ్, నల్ల లింగం గౌడ్, లక్ష్మణ్ గౌడ్, వేణుగోపాల్, నల్ల ప్రసాద్ గౌడ్, పురుషోత్తం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page