యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

Spread the love

Yadadri Lakshminarasimhaswamy

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు.

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయాన్ని జాతీయ నేతలు పరిశీలించారు.

Related Posts

You cannot copy content of this page