శ్రీసాయి ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

Spread the love

World Day of Persons with Disabilities under the auspices of Srisai Adarsh ​​Seva Sangam

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో శ్రీసాయి ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఘనంగా జరిపారు

వీణవంక మండల కేంద్రంలో శ్రీ సాయి ఆదర్శ సేవా సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం వికలాంగులను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆపదలో ఉన్న వికలాంగుల కోసం పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందన్నారు అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వికలాంగులకు రాజకీయపరంగా రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల బందు ప్రకటించాలని వారు కోరారు వికలాంగుల భవనానికి సహాయ సహకారాలు అందించిన వేణు బుచ్చిరాజం కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటాచలం కోశాధికారి గిరవెన సమ్మయ్య ,ఇందిరా శ్రీనివాస్ రాజు, మధునయ్య, అశోక్, కనకయ్య, వెంకటరెడ్డి, తిరుపతి, రాంరెడ్డి, కుమారస్వామి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page