సమస్యలను పరిష్కరించేందుకు కృషి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

Spread the love
సమస్యలను పరిష్కరించేందుకు కృషి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

సాక్షిత : సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు  అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని  పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు  ఎమ్మెల్సీ ని శంభీపూర్ లోని కార్యాలయంలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ  మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానన్నారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page