ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలోఐక్యత ఫౌండేషన్

Spread the love
Unity Foundation is a pioneer in helping the needy

 ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటున్న ఐక్యత ఫౌండేషన్

 సాక్షిత : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన కొండపల్లి శేఖర్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఈ విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ సభ్యులు అట్టి కుటుంబానికి 5,000 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

 విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో విద్య. వైద్యానికి. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. సాయం చేయడంలో ముందుంటారని వారు అన్నారు. 


ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు గణేష్, హసన్,షఫీ,శేఖర్,శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page