ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.

Spread the love

జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.


సాక్షిత : ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సదస్సుకు హాజరుకాలేకపోయాను : సీఎం వైయస్‌.జగన్‌.
అసెంబ్లీలో ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి హాజరుకాలేకపోయాను: సీఎం
అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నాను :
మా ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యారు :
సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటాం : సీఎం వైయస్‌.జగన్‌.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page