ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.…
9 దశాబ్దాల కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కుల గణన చేపట్టడం పేదవారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన -2023 …
జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా. సాక్షిత : ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్.జగన్.అసెంబ్లీ సమావేశాలు…
Tirupati MP Gurumurthy wants to establish a Regional National Academy of Direct Tax Training Center in Tirupati తిరుపతిలో ప్రాంతీయ నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల…