కెసిఆర్ సార్ సారధ్యంలో ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు – ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాల అమలు: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

కెసిఆర్ సార్ సారధ్యంలో ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు – ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాల అమలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు T. పుల్లమ్మ నాయకులు బాలకృష్ణ, గొల్ల రాములు యాదవ్, గొల్ల సురేష్ యాదవ్, చాకలి మల్లయ్య, మాజీ వార్డు సభ్యులు B. పాండు BJP పార్టీ నుండి J. దశరథం, BSP పార్టీ నుండి బేగరి ప్రశాంత్, P. జై కుమార్ వారి అనుచరులు కాంగ్రెస్, BSP, BJP నుండి 70 మంది BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page