అప్పులు బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

Spread the love

అప్పులు బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

సాక్షిత కర్నూలు జిల్లా క్రిష్ణగిరి

క్రిష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన మొండెం వెంకటేశ్వర్లు మూడు రోజుల కింద అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం మరణించడం జరిగినది, తన పొలంలో వేసిన పంట నష్టం రావడంతో పెట్టిన దిగుబడి రాక అప్పులు చేసి అప్పుల బాధ ఎక్కువై తన పంట పొలంలో పురుగుల మందు తీసుకొని తాగడం జరిగినది పక్కన ఉన్న రైతు చూసి డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగినది,

డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు వెళ్లడం జరిగినది మూడు రోజులగా కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స చేస్తూ ఉదయం ఏడు గంటలకు మరణించడం జరిగినది వారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుచున్నాము

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page