![విద్యార్థులు ఇరవై రెండు మంది ఒక ఆటోలో ఎక్కి బుర్లవారిపాలెం వెళుతున్నారు. 1 WhatsApp Image 2023 03 28 at 5.05.10 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-28-at-5.05.10-PM-300x300.jpeg)
బాపట్ల జిల్లా……
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం బైపాస్ లో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పాఠశాలలో ఎనిమిది,తొమ్మిది తరగతుల విద్యార్థులు ఇరవై రెండు మంది ఒక ఆటోలో ఎక్కి బుర్లవారిపాలెం వెళుతున్నారు.
ఇంతవరకూ బాగానే ఉంది. ఈ చిన్నారుల బంగారు భవిష్యత్తు వీరి జననిజనకులకు చేదు అనుభవాన్ని మిగిల్చితే కారకులెవరు….!!!!!!??????.
అనుకోని ప్రమాదంలో వీరు అమరులైతే కారకులెవరు…..!!!!????
పాఠశాల యాజమాన్యమా,పోలీసులా,ఆర్ టీ ఓ అధికారులా సిబ్బందా.
![విద్యార్థులు ఇరవై రెండు మంది ఒక ఆటోలో ఎక్కి బుర్లవారిపాలెం వెళుతున్నారు. 2 WhatsApp Image 2023 03 28 at 5.05.10 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-28-at-5.05.10-PM-1024x1024.jpeg)