ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయగా బయటపడటంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ శ్రేణులు

Spread the love

TRS ranks were angry after they tried to buy the MLAs

కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయగా బాగోతం బయటపడటంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ శ్రేణులు

వీణవంక మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు

హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌజులో నలుగురు టీఆరెస్ ఎమ్మెల్యేలను కోనుగొలు చేసే ప్రయత్నం విఫలం కావడంతో ఆగ్రహించిన టీఆరెస్ శ్రేణులు వీణవంక మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా టీఆరెస్ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర,పంజాబ్ ,హర్యానా అనేక రాష్ట్రాలలో చేసిన మాదిరిగా తెలంగాణలో చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం అని ఇక్కడి ప్రజలు తెలంగాణ కోసం ప్రాణాల్ని లెక్కచేయకుండా పోరాడిన యోధులని అల్లాంటి గడ్డ పైన మీ మూర్ఖత్వపు ఆలోచనలు చెల్లవని డబ్బుల సంచులతో మునుగొడులో పట్టుబడిన వారి ప్రయత్నాలు మానుకోకుండా అడ్డ దారిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకునే కుట్రను తెలంగాణ పోలీస్ పోలీస్ లు భగ్నం చేయడం గొప్ప విషయం అని అన్నారు ఇప్పటికైనా బీజేపీ నాయకులు వారి బుద్ది మార్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్లా రేణుక తిరుపతిరెడ్డి. సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి .గంగాడి తిరుపతిరెడ్డి . కామీడీ శ్రీనివాస్ రెడ్డి. పర్లపల్లి రమేష్.
మర్రి స్వామీ. మోరే సారయ్య. చిన్నాల ఐలయ్య యాదవ్. సమ్మయ్య గౌడ్, తిరుపతి గౌడ్. సత్యనారాయణ,
వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, trs నాయకులు పాల్గొన్నారు……

Related Posts

You cannot copy content of this page