వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..

Spread the love

వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..
పల్నాడు జిల్లా.వినుకొండ నియోజకవర్గం. ఈపూరు మండలం.
*జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు తెలిపారు *.

బుధవారం ఈపూరు మండలంలోని ఊడిజెర్ల గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా జీ.వి.ఆంజనేయులు హాజరై ఇంటింటికి తిరిగి జగన్ రెడ్డి అరాచక పాలన తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు

ఇంకా ఈ కార్యక్రమంలోటీడీపీ మండల అధ్యకులు. బాలయ్య మరియు మాజీ మండలఅధ్యక్షులు జగ్గారావు మరియు మండల/గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page