SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా…..!!!!!! పెద్ద దోర్నాల మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న గ్రామపంచాయతీ బోర్లకు సంబంధించిన ఫీజులు పెకలించివేసి12000/- రూపాయల విలువ కలిగిన సుమారు 100 మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలించిన దుండగులు, ఈ విధంగా అనేక పర్యాయాలు విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయని గ్రామపంచాయతీ సిబ్బంది, మోహన్ రావు పంచాయతీ సెక్రెటరీ, మిద్దె రంగస్వామి తెలియజేశారు.


SAKSHITHA NEWS