ప్రకాశం జిల్లా…..!!!!!! పెద్ద దోర్నాల మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న గ్రామపంచాయతీ బోర్లకు సంబంధించిన ఫీజులు పెకలించివేసి12000/- రూపాయల విలువ కలిగిన సుమారు 100 మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలించిన దుండగులు, ఈ విధంగా అనేక పర్యాయాలు విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయని గ్రామపంచాయతీ సిబ్బంది, మోహన్ రావు పంచాయతీ సెక్రెటరీ, మిద్దె రంగస్వామి తెలియజేశారు.
విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలించిన దుండగులు
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…