తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత

Spread the love

The Telangana State Government has launched the second phase of the project

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 18న ప్రారంభించారు.

ఈ మేరకు మంచిర్యాల నియోజకవర్గం నస్పుర్ మున్సిపల్ పర్దిలోని అంబేద్కర్ నగర్ మరియు తీగలపాడు లోని కంటి వెలుగు క్యాంపులని సందర్శించి పర్యవేక్షించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు,TBGKS నాయకులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page