పథకాలను అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం.

Spread the love

కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా పథకాలను అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం.

ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

విజయవాడలో ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కూడా పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page