వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం..ఈసీకి బీజేపీ మైనారిటీ అధ్యక్షులు పిర్యాదు AP BJP : ఆంధ్రప్రదేశ్లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ(AP BJP) మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చోరీపై చర్యలు…
ప్రజల ముంగటికి సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటిని ప్రజల ముంగిటకి చేరుస్తున్న వారధులు మా వాలంటీర్లు.. మా వాలంటీర్లంటే ప్రతిపక్షాలకు భయం.. నరసరావుపేట రూరల్ మండలంలో 532 మంది వాలంటీర్లకు గాను 501 మందికి సేవా మిత్ర అవార్డులు..…
కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా పథకాలను అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో…