SAKSHITHA NEWS

స్థానిక 15 వార్డులో పైడిమల్ల నర్సింగ్ , చంద్రయ్య , ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు నల్లాల ఓదెలు చేతుల మీదుగా కాంగ్రేస్ పార్టీ లో చేరడం జరిగింది..

వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బాల్క సుమన్ అరాచకాలు, బెదిరింపులు , రౌడీ రాజకీయాలు చేస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్న బాల్క సుమన్ కు బుద్ది చెప్పాలని ప్రజలను కోరడం జరిగింది…

ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి , రాజమల్లు, పోషం, శివ,వజీర్, రాకేష్, అరవింద్, సాయి , సాయినాథ్, తరుణ్, రాకేష్, లక్కీ లు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 15 At 1.52.58 Pm

SAKSHITHA NEWS