జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సిసిఎస్ డిఎస్పి.

Spread the love

సాధారణ బదిలీలో భాగంగా కృష్ణా జిల్లాకు బదిలీపై వచ్చిన నూతన సిసిఎస్ డిఎస్పి A. సుభాష్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి IPS ., ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 2018 సంవత్సరం గ్రూప్-1 అధికారిగా ఎంపిక కాబడి పార్వతీపురం, విజయవాడ చీఫ్ ఆఫీసు నందు విధులు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా మచిలీపట్నం సిసిఎస్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

సిసిఎస్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని, నేర నియంత్రణకు, నేరాల చేదనకు అత్యుత్తమ కృషి చేయాలని ఎస్పీ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page