అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిరం జనవరి 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరుపుకున్న శుభ సందర్భంగా బౌరంపేట బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి మిత్ర బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో మున్సిపల్ జనరల్ సెక్రెటరీ ఆర్ నరసింహ చారి ఎం హరినాద్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బాల్రెడ్డి లక్ష్మారెడ్డి నాసి శ్రీపాల్ రెడ్డి నవీన్ రెడ్డి పాల్గొన్నారు
అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిరం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…