అయోధ్యలోని శ్రీరాముల వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు , మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , తిరుపతి రెడ్డి , బాలకృష్ణా…
అపోలో ఛైర్మన్ ప్రతాప్రెడ్డి మరియు ఆయన మనవరాలు ఉపాసన కొణిదెల అయోధ్యలో అపోలో హాస్పిటల్స్ సేవలను ప్రారంభించారు… https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. రామ్లల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంటల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండలేరని చెప్పారు. రామ్లల్లాకు రెస్టు అవసరమని, మధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వరకు…
అయోధ్యలో భవ్యమైన శ్రీ రామ మందిరం జనవరి 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరుపుకున్న శుభ సందర్భంగా బౌరంపేట బిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డి మిత్ర బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఈ…
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట రోజున పులిపుట్టి గ్రామంలో భారతీ ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారుల రామ నామ సంకీర్తనలతో మార్మోగిపోయిన శ్రీరామ గిరి క్షేత్రం మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో పులిపుట్టి గ్రామంలో శ్రీ రామగిరి క్షేత్రంలో భారతీ ఇంటర్నేషనల్…
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ‘జై శ్రీరామ్’ నినాదాలతో అక్కడి వీధులన్నీ మార్మోగాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రామ మందిరం వద్దకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రముఖ…
అయోధ్యలో పాత స్నేహితులు అనుపమ్ ఖేర్, రజినీకాంత్ సమావేశం, ఎన్నో ఏళ్ల తరవాత కలుసుకునట్టు తెలిపిన అనుపమ్
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్, జగద్గిరిగుట్ట, భౌరంపేట్, సూరారం తదితర కాలనీల్లో సంక్షేమ సంఘాలు, ధార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన శ్రీ రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో మరియు అన్నదాన మహోత్సవ కార్యక్రమాల్లో మాజీ…
రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది.. 12:29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట 84 సెకండ్ల పాటు సాగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నవ నిర్మిత రామ మందిరంలో నీల మేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది……
అయోధ్య:- జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు…