శ్రీ శ్రీ శ్రీ రేణుక తల్లి వార్షికోత్సవ మహోత్సవంలో ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్&కార్పొరేటర్:

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18వ డివిజన్ బాచుపల్లి ఎస్ జెబి హిల్స్ లో శ్రీశ్రీశ్రీ రేణుక తల్లి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలపై అమ్మవారి చల్లని చూపు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page