హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. శ్వేతపత్రంపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ నెల 8న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పదో తేదీన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను పెట్టింది. కులగణనపై ఈ నెల 16న తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శనివారం నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగాయి….
బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
SAKSHITHA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ సాక్షిత కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస…