కాంగ్రెస్ ఆధ్వర్యంలోని హుజురాబాద్ పట్టణంలోని హెల్త్ క్యాంప్ నిర్వహించిన బల్మూరి వెంకట్ దంపతులు

Spread the love

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మరియు రాష్ట్ర NSUI అధ్యక్షులు శ్రీ బల్మూర్ వెంకట్ గారి అధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం (హెల్త్ క్యాంపు) హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇట్టి ఉచిత మెగా వైద్యశిబిరం లో గుండెకు సంబంధించిన నిపుణులు, నరాలకు సంబంధించిన నిపుణులు అలాగే స్కానింగ్, ఈసీజీ లాంటి అత్యాధునిక పరికరాలతో టెస్టుంగులు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందచేస్తున్నారు.ఇట్టీ ఉచిత మెగా వైద్యశిబిరం శ్రీ బల్మూర్ వెంకట్ గారి సతీమణి శ్రీమతి డాక్టర్ శ్రీ రమ్య గారు మరియు వారి వైద్య నిపుణుల బృందంచే నిర్వహిస్తున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page