SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ *


సాక్షిత : ఇటీవల నూతనంగా దీప దాస్ మున్షి ని తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా నియమించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ & హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మువ్వా విజయ్ బాబు మరియు రఘునాథ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి దీపా దాస్ మున్షి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలపడాలని చెప్తు వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Whatsapp Image 2024 01 19 At 1.53.23 Pm

SAKSHITHA NEWS