ఈ నెల 5న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.కిరణ్ సంస్మరణ సభ పోస్టర్స్ ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రం భవన్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఎస్కే . సయ్యద్,ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్ లు మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం కామ్రేడ్ కిరణ్ ఎనలేని సేవలు చేశారని, ఆటోరంగ చరిత్రలోనే చెరగని ముద్ర వేశారని అన్నారు.మోటారు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్ధంగా పోరాటాలు నిర్వహించాడని అన్నారు.సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులుగా, భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట కమిటీ సభ్యులుగా పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి, హైదరాబాద్ ప్రగతి నగర్ లో పేద ప్రజల కోసం ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయించి అవి సాధించే పోరాటంలో ముందున్నడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొని జైలు పాలైన వెనకంజ వేయకుండ, ధైర్యంగా ముందుకు సాగినాడని వారు అన్నారు. హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకులలో మొదటి వాడని అన్నానరు. కార్మికులకు ఎంతో మేలు చేశాడని, కామ్రేడ్ వి.కిరణ్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. కామ్రేడ్ కిరణ్ ఆశయాల సాధన కోసం కార్మికులందరు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 5వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కిరణ్ అన్న సంస్మరణ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నాయకులు పిడమర్తి లింగయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు గులాం హుస్సేన్,పద్మ, శ్రీకాంత్,సునిల్ తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana
తెలంగాణ ప్రగతిశీల ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వి. కిరణ్ సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ : ఐఎఫ్టియు.
Related Posts
Spread the love గజ్వేల్ లో నీలం మధు కు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇద్దం … గజ్వేల్ లో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కి ఇరవై ఐదు వేల మెజారిటీ రావాలి గజ్వెల్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం…
Spread the love మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్ సికింద్రాబాద్ లో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనం లో బౌరంపేట్ మహిళలతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర…
Spread the love గ్రామ కార్యదర్శులకు,ప్రత్యేక అధికారులను ఆదేశించిన : ఎంపీపీ బిరబోలు రవీందర్ రెడ్డి. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఎండ తీవ్రతలు అత్యధికంగా ఉన్న కారణంగా సూర్యాపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్…
Spread the love మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారం లో పాల్గొని భారతీయ జనతా పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరిన…
Spread the love మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర నగర్ మరియు మోడీ అపార్ట్మెంట్స్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి…
Spread the love పి సుగుణాకర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ రేకుర్తిలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు…
Spread the love మే 4 నుంచి కొత్త ఆర్డర్ అమల్లోకి.. భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి…
Spread the love సంక్షోభం నుంచి సాధికారత దిశగా.. ఆర్థిక, విద్యుత్ రంగాలు ▪️ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ ▪️ అవసరాల అంచనాలతో తీసుకున్న నిర్ణయాలు ▪️ విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిపిన వైనం ▪️ శాఖల…
Spread the love బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంపులో బాగంగా నెల రోజుల పాటు వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య అన్నారు తదనంతరం…