టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ వాణిని

Spread the love

టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ వాణిని

వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ వాణిని సిఎం జగన్ ఖరారు చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా.. మూలపేట పోర్టు శంకుస్థాపన సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన సతీమణి దువ్వాడ వాణికి ఈ బాధ్యతలు ఇవ్వాలని సిఎంను కోరగా అంగీకరించారని దువ్వాడ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page