తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ సమయం 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటలకు ముగిసిన పోలింగ్ ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్ సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి…
ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…
తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్ఐఏ అధికారులు…
మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్టవర్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 సెల్…
5 NDRF, SDRF బృందాలు
తుపాను ముప్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌరుల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తాగునీరు, ఆహారం, మందులు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. నైరుతి…
ప్రకాశం ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం.. గిద్దలూరు పట్టణం లో AE లేనందున ADE పర్యవేక్షణలో ఉంది. అయితే ADE నివాసం నర్సరావుపేట పేట నుండి రాకపోకలు జరుపుతూ సమస్యలు తీర్చడానికి ఆయనకు సమయం సరిపోవడం…
జిల్లాలో గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి.కొత్తపట్నం తీర ప్రాంతంలో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను స్వయంగా పరిశీలించిననిమజ్జన సమయంలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా నిరంతర అప్రమత్తతో విధులు నిర్వర్తించాలిప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరూ…
ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. రాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎనక్లేవ్,129 సూరారం డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్,130…
వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన ! అల్లూరి జిల్లా ప్రతినిధి ; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను…