రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ వద్ద నుండి తూముకుంట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్…
:ఈనెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరిగే BRS పార్టీ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సాయంత్రం TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల…
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏపార్టీ అయినా మా ముదిరాజ్లను గుండెలో పెట్టుకుని ఎవరు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తారో రావాలని వారితోనే పొత్తు పెట్టుకుని ఆపార్టీతోనే ఉంటాంమని నీలంమధు ముదిరాజ్ అన్నారు. సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మగౌరవ సభకు…
74th Indian Republic Day Celebrations at the Parade Ground. పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు…